గిరిజన పుత్రుడు గంగులయ్య కుటుంబానికి అండగా జనసేన

పలమనేరు: శుక్రవారం పిడుగుపాటుకు అకాల మృతి చెందిన పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, కీలపట్ల పంచాయతి, బండమీద జరవారిపల్లి జనసేన పార్టీ గిరిజన పుత్రుడుని కోల్పోవడం చాలా బాధాకరం. గంగులయ్య ఆత్మకు శాంతి చేకుర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ.. ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఆర్థికం సహాయం చేస్తూ అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇవ్వండి జరిగింది.