వరుదు రమాదేవికి నివాళులర్పించిన పెడన జనసేన నాయకులు

పెడన, జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి వరుదు రమాదేవి ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జరిగింది. సోమవారం పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా పెడన పట్టణంలోని వారి నివాసంలో శ్రీమతి వరుదు రమాదేవి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ గారు, అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి పద్యాల వెంకట ప్రసాద్(పివిపి) మరియు స్థానిక నాయకులు జనసైనికులు.