సాయి నాయుడును పరామర్శించిన పెంటేల బాలాజీ

చిలకలూరిపేట: జనసేన యువ నాయకులు సాయి నాయుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడి గుంటూరు సాయి ప్రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజీ సోమవారం సాయి నాయుడును పరామర్శించారు.