జాతీయ జెండాలను తీసుకున్న జనసైనికులు

పాలకొండ నియోజకవర్గం, 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలలో మొదట దేశం తరువాత పార్టీ అనే భావజాలాలను కలిగి ఉన్న జనసైనికులుగా పాలకొండ నియోజకవర్గంలో, పాలకొండ నగర పంచాయితీలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలనే ధ్యేయంతో గురువారం జనసైనికులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నురు రమేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి నుండి జాతీయ జెండాలను తీసుకోవడం జరిగింది.