చంద్రబాబు నాయుడుని కలిసిన బర్మా ఫణి బాబు

ఏలూరు జిల్లా, గోపాలపూరం నియోజకవర్గంలో నల్లజర్ల ఫంక్షన్ హల్ లో జరిగిన ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లిమెంట్ నియోజకవర్గాల ఇంచార్జిల సమన్వయ మీటింగ్ లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిసిన బర్మా ఫణి అనంతరం చంద్రబాబు గారు నూజివీడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధి కొలుసు పార్థ సారథి ఇరు పార్టీల ఇంచార్జిలతో సమన్వయంతో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేసి విజయం సాధించాలని, ఇరు పార్టీల నేతలకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించి, నల్లజర్లలో జరిగిన ఎన్డీఏ ఏలూరు పార్లమెంటరీ సమన్వయ మీటింగ్ లో పాల్గొన్నారు. వారితో పాతు ఈ సమావేసంలో నూజివీడు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి కొలుసు పార్థసారథి, నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీను పాల్గొన్నారు.