ముమ్మిడివరంలో పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, ముమ్మిడివరంనకు చెందిన ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడిన తాళం రాజేష్ ని, ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడిన సవరపు నాగరాజుని, ఐ పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడిన పెట్టా వెంకటేశ్వరరావుని పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరి వెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), కడలి కొండ, పితాని రాజు, దూడల స్వామి, లంకెలపల్లి జమి, దొమ్మేటి రమణకుమార్, పెన్నాడ శివ, లంకెలపల్లి బుజ్జి, దొరబాబు, పడాల లక్ష్మణ్, కర్రి శేఖర్, రాయపురెడ్డి జానకిరామయ్య, కశిం తాతాజీ, రెడ్డి బాల మొదలగువారు ఉన్నారు.