కార్తీకమాస వనసమారాదనలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీకమాస వనసమారాదనలో పాల్గొన్నారు. వీరివెంట సానబోయిన మల్లికార్జునరావు, పితాని రాజు, సానబోయిన వీరభద్రరావు, కొప్పిశెట్టి గణేష్, వాసంశెట్టి బాబ్జి, చిట్టూరి దొరబాబు, దొమ్మెటి ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు.