మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపిన పిఠాపురం జనసేన

పిఠాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నాయకత్వంలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి. ఈ కార్యక్రమం లో ఇతర నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు రాష్ట్ర కార్యవర్గం, కోఆర్డినేటర్లు, జిల్లా కార్యవర్గం, మండల ప్రెసిడెంట్ లు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అమరావతి రైతులతో పాదయాత్రలో పాల్గొన్నారు.