రోడ్ల దుస్థితిపై నిరసన గళం వినిపించిన పోలవరం జనసేన

పోలవరం నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ పిలుపు మేరకు కొయ్యలగూడెం మండలంలో గల మూడు (పరమచెత్త రోడ్లను క్షమించాలి) పుంతరోడ్లపై నిరసన గళం జనసేన పార్టీ పోలవరం శనివారం నిర్వహించడం జరిగింది. ధర్మారావుపేట నుండి భయ్యనగుడెం 6 కిలోమీటర్లు కొయ్యలగుడెం నుండి జంగారెడ్డిగూడెం మెయిన్‌రోడ్‌ మరియు పొంగుటూరు నుండి నిడదవోలు వరకూ గల ప్రధానరహదారులు దారుణంగా తయారై పుంతరోడ్లను తలపిస్తూ.. ప్రయాణీకులు ఇబ్బందులే కాక ప్రాణాలు సైతం కోల్పోయిన సంగటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు…ఈ కార్యక్రమంలో ఇంచార్జి చిర్రి బాలరాజు మండల అద్యక్షులు తోట రవి, జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం నాగకృష్ణ, అప్పన ప్రసాద్‌, చోడిపిండి సుభ్రమణ్యం, మాదేపల్లి శ్రీనివాస్, బల్లే మురళి, తాడేపల్లి గోపి, గేలం భాస్కరరావు, ప్రగడ రమేష్‌, కుమార్‌, చెప్పుల మధుబాబు, మేకల తేజ కోనే శివ మరి బారీగా నియోజకవర్గ జనసైనికులు పాల్గొనడం జరిగింది.

#GoodmorningCMSir