శ్రీ శ్రీ ఎల్లారమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం రూరల్ అన్నాయిపేట శ్రీ శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి బుంగారాజు సంపత్, రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, సలాది శ్రీనివాస రావు, నున్న మురళీకృష్ణ, కౌన్సిలర్ అంకం శ్రీనివాస రావు, తోట రామకృష్ణ, రాంబాబు నాయుడు, కుప్పాల నాగు, కుప్పాల శ్రీను తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.