పలు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం, గంగవరం మండలం ఊడిమూడి గ్రామం జనసైనికుడు సుంకర సత్యనారాయణ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను మరియు కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామం వాస్తవ్యులు లేఖరి దంపతులు కాండూరి వీరభద్రం కాండూరి సూర్యకుమారి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుంగరాజు ఊడిమూడి, సుందరపల్లి, తామరపల్లి గ్రామాల ఎంపీటీసీ తాడాల జానకిరామ్ ఊడిమూడి గ్రామ అధ్యక్షులు యర్రంశెట్టి రాంబాబు జనసేన నాయకులు నంబుల నాగు, పోలిశెట్టి పెదబాబు రాంబాబు నాయుడు, యర్రంశెట్టి పుల్లేశ్వరరావు, కోటిపల్లి పెద్ద సత్యనారాయణ(బాబ్జీ), యర్రంశెట్టి లక్ష్మణరావు, గొల్లపల్లి గంగారావు, తాడాల శ్రీనివాస్, బాపన్నాయుడు, కోటిపల్లి చిరంజీవి, పెరాబత్తుల శ్రీను, అమలకట్ట నాగబాబు, పసుమర్తి పవన్ కుమార్, యాళ్ళ మణికంఠ స్వామి, యర్రంశెట్టి స్వామి నాయుడు, కోటిపల్లి హరిబాబు, కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, జనసేన నాయకులు లకాని కృష్ణ చైతన్య యాళ్ళ వెంకటరమణ అడపా రామకృష్ణ, పైడికొండల దుర్గారావు, నంబుల నాగు పోలిశెట్టి పెదబాబు, యర్రంశెట్టి రాంబాబు, రాంబాబు నాయుడు, బొండా వెంకట నరసింహ నాయుడు తదితర జనసైనికులు వెళ్ళడం జరిగింది.