పేడాడ రామ్మోహన్ చేతులు మీదగా రామాలయ విగ్రహ ప్రతిష్ఠ

ఆమదాలవలస మున్సిపాలిటిలో గల కె.మన్నయ్య పేట గ్రామములో జనసేన ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ చేతులు మీదగా ఆదివారం రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.మనయ్యపేట గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామ ప్రజలు అలాగే ఎచెర్ల జనసేన నాయకులు అర్జున్ భూపతి, తమ్మినేని శ్రీనివాసరావు, సరుబుజ్జిలి జడ్పీటీసీ అభ్యర్థి పైడి మురళి మోహన్ టౌన్ నాయకులు గణేష్, అశోక్, ఫణి, సింహాచలం, మిన్నరావు పాల్గొన్నారు.