క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముసలిమడుగు గ్రామంలోని యువకుల సమక్షంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిధులగా జముసలిమడుగు మాజీ ఎంపీటీసీ మహబూబ్ బాషా మరియు జెఎస్పి నాయకులు ఇక్బాల్, రహీం ఖాన్ మరియు యువకులు పాల్గొని గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.