పోణంగిలో ప్రజాగళం

ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 14 వ డివిజన్ పరిధిలోని పోణంగి గ్రామంలో శివాలయం గుడి వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాగళం ఆత్మీయ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొనడం జరిగింది.