జనసేన పార్టీలో చేరిన పులగల నాగేశ్వరావు

కాకినాడ: నూతన సంవత్సర సందర్బంగా కాకినాడ రూరల్ మండలం, సర్పవరం గ్రామ పంచాయతీ 11వ వార్డు మెంబెర్ వైసీపీ నాయకులు పులగల నాగేశ్వరావు మంగళవారం కాకినాడ గొడరిగుంటలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికీ కండువా వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికారు.