పుంగనూరు జనసేన నియోజకవర్గ స్థాయి ఐటీ సమావేశం

పుంగనూరులో స్థానిక కొత్తఇండ్లులో ఆదివారం జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ స్థాయి ఐటీ సమావేశం నిర్వహించి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్.ఆర్.ఐ జనసేన నాయకులు దేశాది వికాస్, నియోజకవర్గ ఐటీ కొర్డినేటర్ మోహన్ కృష్ణ లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేష్, మునీంద్రా, హర్ష రాయల్, మధు, లోకేష్ బాబు లు పాల్గొన్నారు.