కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామం, కోనేరు గుడి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి) వద్ద జరిగిన కార్తీకమాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమవుతూ మాటామంతితో ఆహ్లాదంగా జరిగిన కార్యక్రమం.. అన్న వితరణ కార్యక్రమం నిమిత్తం 5,000/- రూపాయలు చందాను కమిటీ వారికి అందజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో నరసాపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మట్ట నాగేశ్వరరావు, ప్రగడ జోగారావు రావు, ప్రగణ దేవి, అడ్డాల దుర్గారావు, బొజ్జపు సత్యనారాయణ, చదువు శీను, ఇంటి కృష్ణ, కలవపల్లి వీరబాబు, తాతాజీ త్రిపురశెట్టి, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, దొడ్డా బాలకృష్ణ, సేనాపతి మహేష్, పుణ్యక్షేత్రం సంపత్ నగరం జనసైనికులు మరియు నరసాపురం గ్రామ జనశ్రేణులు పాల్గొన్నారు.