జనసేన మహిళా నాయకురాలిని సన్మానించిన రాచర్ల జనసేన

గిద్దలూరు, రాచర్ల గ్రామంలో జనసేన మహిళా నాయకురాలికి సన్మానించడం జరిగినది. సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజు రాచర్లలో భజన బృందానికి ఆర్థిక సహాయం అందించినందుకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు పాల్గొన్నారు. రాచర్ల మండల నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు, యాలం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.