జ్ఞానోదయ లైబ్రరీకి రాజేష్ లొల్ల 5వేల విరాళం

ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం దోగానపుట్టుగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న జ్ఞానోదయ లైబ్రరీ కేంద్రానికి జనసేన నాయకులు రాజేష్ లొల్ల 5000 రూపాయలు విరాళంగా జ్ఞానోదయ లైబ్రరీ సభ్యులకు అందజేయడం జరిగింది.