రాజోలు జనసేన వీరమహిళల వినూత్న నిరసన

రాజోలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న ఇల్లు ప్రజలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా #ఝగనన్నంఒసం లో సఖినేటిపల్లి మండలం, కేశవదాసు పాలెం గ్రామంలో మోకాలు లోతులో ఉన్న జగనన్న కాలనీని రాజోలు నియోజకవర్గం జనసేన వీర మహిళలు పర్యటించి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ జగనన్న ఇల్లు ఈ కాలనీలో కడితే ఈ విధంగా ఉంటుందని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న జనసేన వీర మహిళలు గ్రామ సర్పంచ్ మేడిది సరోజ భరత్, ఎంపీటీసీ ఉండపల్లి సాయి కుమారి అంజి, మలికిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, జడ్పిటిసి అభ్యర్థి తాడి లలితా మోహన్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థిని రావి అంజిలాదేవి, బల్ల ప్రశాంతి, రుద్ర కుమారి, మాచినీడి మల్లీశ్వరి, బి.విజయ, టి. విజయ, ఏ.నాగలక్ష్మి, ఏ.సత్యవతి జనసేన వీర మహిళలు కాలనీలో లబ్ధిదారులు పాల్గొన్నారు.