వెంకటరమణ మృతికి నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: టి.సుండుపల్లి మండల పరిధిలో కమ్మగుట్టపల్లికి చెందిన మంగిరి వెంకటరమణ శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ వెంకటరమణ భౌతిక ఖాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, రెడ్డన్న, జి మల్లికార్జున, ఎం మల్లికార్జున, వినోద్, రాజేంద్ర, జి శ్రీను, ఎం రెడ్డయ్య, ఎం రమణ, మిత్రులు, స్థానిక గ్రామస్తులతో కలిసి పరామర్శించారు.