హర్షిక ఎంటర్ ప్రైజెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట: రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో పింఛ వెళ్ళే రోడ్డుపై పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా శుక్రవారం హర్షిక ఎంటర్ ప్రైజెస్ ఎలిక్ట్రికల్స్& పైప్ పిటింగ్స్ షాప్ నూతన ప్రారంబోత్సవం ఘనంగా జరిగినది. షాపు యజమాని ఓబులయ్య నాయుడు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ హాజర్య్యరు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఇక్కడ ఎలిక్ట్రికల్స్ సంబంధించిన వస్తువులు సాధారణ సరలమైన ధరలకే లభించును కావున అవసరమైన వారు మండల వ్యాప్తంగా ప్రజలందరూ అందుబాటులో ఉండే ఎలిక్ట్రికల్స్ సామాన్లు అవసరం మేరకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబులయ్య నాయుడు, రగుణద నాయుడు, లక్ష్మయ్య నాయుడు, మహ్మద్ భాష, మసదుర్ భాష, శ్రీధర్, శ్రీను, వెంకటరమణ, నాగయ్య, రాము, యువకులు, స్థానికులు, మండల ప్రజలు పాల్గొన్నారు.