షేక్ అబ్దుల్ అజీజ్ కు నివాళులర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం టి.సుండుపల్లి మండల పరిధిలో రాయవరం గ్రామపంచాయతీ కస్పాలో దిగువ(మసీదులో) సుదీర్గ కాలం, గ్రామాభివృద్దికి విశేష కృషి చేసి, మత గురువుగా పనిచేసిన “షేక్ అబ్దుల్ అజీజ్”(హాజరత్) తిరుపతి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బుధవారం తిరిగి స్వగ్రామం వస్తూ మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారని విషయం తెలుసుకుని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి జనసేనపార్టీ తరుపున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున నివాళులు అర్పించిన రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్.