బొర్రాకు రామాలయ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో మార్చి 30వ తేదీన జరుగనున్న శ్రీ రాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను రామాలయ కమిటీ సభ్యులు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు గారికి అందించి ప్రతిష్టకు కార్యక్రమానికి ఆహ్వానించారు. రామాలయ గుడి ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు 25000 వేల రూపాయలు గుడికి విరాళం ఇవ్వడం జరిగింది.