శ్రీమతి కామిశెట్టి రత్నమ్మకు నివాళులర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామపంచాయితీ పరిధిలో కోడూరువాండ్లపల్లిలో మిత్రులు కామిశెట్టి మోహన్ మాతృమూర్తి మరియు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతురాలు శ్రీమతి కామిశెట్టి రత్నమ్మ దశదిన కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మిత్రులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, ఈశ్వరరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, వెంకటరమణ, మహేష్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.