హెచ్.ఎం.పాడు జనసేన కార్యాలయానికి విచ్చేసిన రామిశెట్టి సునీల్

కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్ హెచ్.ఎం.పాడు పార్టీ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం విచ్చేసి కమిటీల గురించి వివరించి మండలంలో ఓటు లేని వారికి ఓటు నమోదు కార్యక్రమం మరియు 85 సంవత్సరాల నిండిన వారికి 12-డి ద్వారా ఇంటి దగ్గర ఓటు వినియోగించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది.