నరసింహమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన రాయపురెడ్డి

కే కోటపాడు మండలంలో ఆనందపురం గ్రామంలో ఇటీవలే నరసింహ మూర్తి శ్రీమతి డెలివరీ అయిన తర్వాత స్వర్గస్థులు కాగా, బాధలో ఉన్న వారి కుటుంబాన్ని పరామర్శించి జరగబోయే కార్యానికి తన వంతుగా జనసేన పార్టీ తరఫున ఒక 5000/- రుపాయులను చెక్ రూపంలో కె.కోటపాడు మండల జనసైనకులు ఆధ్వర్యంలో మండలం నాయుకులు కుంచా అంజిబాబు చేతులు మీదుగా మాడుగుల నియోజకవర్గం జనసేన నాయుకులు రాయపురెడ్డి కృష్ణ అందచేశారు. ఆపద అంటే జనసేన పార్టీ తప్పక ముందుంటుంది అని వారి కుటుంబానికి ఈ సందర్భంగా బరోసా ఇచ్చారు.