కార్తీక మాసం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: కార్తీక మాసం సందర్భంగా స్థానిక దక్షిణపు వీధిలోని పెద్ద దేవుడు గుడిలో బుధవారం సుమారు 1000 మంది అయ్యప్ప స్వాములకు, భవానీలకు హనుమద్ స్వాములకు, గోవిందా స్వాములకు (భిక్ష ప్రదాత) అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరంకి పండు, జనసేన నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.