దసరా ఉత్సవాలలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

  • సౌభాగ్య లక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: సత్రంపాడు లోని సౌభాగ్య లక్ష్మి దేవాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవముల సందర్భంగా ఆదివారం ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • 8వ డివిజన్ నందు దసరా ఉత్సవాలలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం, తూర్పు వీధిలోని 8వ డివిజన్ శివయ్య గుడి సంధులో శ్రీ రామమందిరము నందు జరుగుతున్న దసరా మహోత్సవముల సందర్భముగా ఆదివారం ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆహ్వానం మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్త ఆధ్వర్యములో గుడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.

  • 50వ డివిజన్ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం, 50వ డివిజన్ లోని ఎమ్.ఆర్.సీ. కాలనీలో శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవముల సందర్భంగా ఆలయ కమిటీ మరియు డివిజన్ ఇంచార్జీ మాణిక్యాలరావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.

19వ డివిజన్ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం, 19 డివిజన్ హనుమాన్ నగర్ లోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవముల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో వీరంకి పండు, రాపర్తి సూర్యనారాయణ, కోన అనసూయ, జంకల సతీష్, తెన్నేటి శంకర్, నాయకులు యువకులు పాల్గొన్నారు.