జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో గల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.