మలేషియాలో జనసేన జెండాను పరిచయం చేస్తున్న రెడ్డి ప్రసాద్

కర్నాటక: అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం చిక్కబళ్లాపూర్ డిస్ట్రిక్ట్, చేలూరు గ్రామం నుండి ఆత్మీయ స్నేహితుడు రెడ్డి ప్రసాద్ విదేశ ప్రయాణంలో భాగంగా మలేషియాలో జనసేన జెండా పరిచయం చేస్తూ అలాగే 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని సుబ్రహ్మణ్యస్వామి వారికి విశేష పూజలు చెల్లించారు. వారికి అభినందనలు తెలియజేసిన కర్ణాటక రాష్ట్రం ప్రెసిడెంట్ మురళి గౌడ, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార గౌరవ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి గజేంద్రనాయక్, నిర్వాహకులు మురళి, ఖజాంసీ గోవర్ధన్ రాయల్, చిక్కబళ్లాపుర జిల్లా అధ్యక్షులు బుజ్జి నాయక్ కన్సల్టెంట్ సంతోష్, సామాజిక నెట్వర్క్ మురళి కన్నడిగ చేలూరు తాలూకు అధ్యక్షులు గిరీష్ అభినందలు తెలియజేశారు.