నూజివీడు పట్టణంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

నూజివీడు బస్టాండ్ సెంటర్ లో జరిగిన 73వ గణతంత్ర వేడుకలకు విచ్చేసి జెండా ఎగరవేసిన నూజివీడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, ఎం సునీల్, కుమార్, బొబ్బిలి శ్రీకాంత్, ఏనుగుల చక్రి, యూ స్మార్ట్ ఉమ, రావిచెర్ల జన సైనికులు మల్లి అశోక్, కస్తూరి తాళం, చెన్న రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.