జనసేన నాయకులు జర్నీ మధు అంత్యక్రియలలో పాల్గొన్న సాయిబాబా దురియా

జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా..
జనసైనికుడు, సీనియర్ నాయకులు జర్నీ మధు అంత్యక్రియల లో పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ అల్లంగి రామకృష్ణ, జనసైనికులు ప్రసన్న కుమార్, భీమ కిలో, రాజా, భరత్ తదితరులు పాల్గొన్నారు.