గూడపల్లి ఎంపిపి యుపిఎస్ స్కూల్ ని సందర్శించిన మలికిపురం ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము

రాజోలు నియోజకవర్గంలో ఉన్న గూడపల్లి ఎంపిపి యుపిఎస్ స్కూల్ ని సందర్శించి శానిటేషన్ పరిశుభ్రతను పరిశీలించటం జరిగింది. అనంతరం మధ్యాహ్నం భోజనంలో నాణ్యత గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నా విద్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గూడపల్లి ఎంపిపి యుపిఎస్ స్కూల్ ఉపాధ్యాయులకు నిర్దేశించడం జరిగింది.