సేవ్ ధర్మవరం కార్యక్రమం – 15 వ రోజు

ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం 15 వ రోజు కార్యక్రమంలో బాగంగా.. 26 వ వార్డ్ పార్థసారథి నగర్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛిలకం మధుసుధన్ రెడ్డి పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.