మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన రాజోలు జనసేన

రాజోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబందించి రాజోలు నియోజకవర్గ ఇన్చార్జిగా మధుసుదన్ రెడ్డిని నియమించడం జరిగింది. సోమవారం మలికిపురం వారాహి యాత్రలో భాగంగా సమావేశం ముఖ్య అతిధిగా విచ్చేసిన మధుసూదన్ రెడ్డికి రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, లింగోలు పెద్ద అబ్బులు, మల్లిపూడి సత్తిబాబు, పెద్దకాపు, బాబీ నాయుడు, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు ఘనస్వాగతం పలకడం జరిగింది.