జగన్ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పండి.. జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం: జనసేన జానీ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ పార్టీ నాయుకులకి మా జనసేన పార్టీ అంటే లెక్కల్లో లేదు అని పదే పదే సార్లు అనే వైసిపి నాయుకులలో ఒక్కసారిగా జనసేన అంటే ఎందుకు ఇంత భయం పట్టుకుంది. మా జనసేన పార్టీలో చెప్పుకోవడానికి ఒక యం.యల్.ఏ లేరు. ఒక్క యం.పి లేరు. అయినా గానీ జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు వారాహి పైన ఒక్క నాలుగు రోజులు పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రికి సంబందించిన వారు అని, సినిమా పరిశ్రమకి చెందిన మెంటల్ కృష్ణ మంచి అంటే ఏదొ చేత గాని, ఎలాంటి సంస్కారం లేని రామ్ గోపాల్ వర్మ గాడి చేత అలానే, పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందిన వారు అని ముద్రగడ పద్మనాభ రెడ్డి గారితో జనసేనానిపైన మాటలదాడి చేయించారని వీటిని నాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కండిస్తున్నారని జనసేన జానీ అన్నారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీ ఆలోచన ఒక్కసారి చేయండి ఒకసారి బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి అయిన డా. బి. ఆర్. అంబేద్కర్ గారి పేరుని కూడా తొలిగించేసారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం ఇంకో ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కనుమరుగు అవ్వడం ఖాయం. ఏ.పి ప్రజలారా ఇకనైనా మారండి. జగన్ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పండి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా కావాలి అని జనసేన జానీ(ఆర్కే) అన్నారు.