తెలుగుదేశం పార్టీకి శెట్టిబలిజలు పూర్తి సహకారం అందించాలి

  • రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్

కోనసీమ జిల్లా: తెలుగుదేశం దేశం పార్టీకి వెన్ను దన్నుగా నిలిచే విధంగా శెట్టిబలిజలు సమాయత్తం అవ్వాలని రామచంద్రపురం టిడిపి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అమలాపురం నియోజకవర్గం పేరూరు గ్రామ బి.ఆర్. కె ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చేట్టి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శెట్టిబలిజ సామాజిక వైసీపీ నాయకులు బొంతు సత్తిబాబు, గుత్తుల ప్రసాద్, దొంగ నాగరాజు, గుబ్బల విజయ్, గుత్తుల కృష్ణ, దొంగ వీరబాబు, బొంతు శ్రీను, వాసంశెట్టి చినబాబు, దొంగ శ్రీను వారితో పాటు సుమారు 300మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు, నాయకులు మెట్ల రమణ బాబు, అల్లాడ స్వామి నాయుడు, చిక్కాల గణేష్, మంతా ఫణి, పెచ్చేట్టి విజయలక్ష్మి, మల్లుల పోలయ్య, బొర్రా ఈశ్వరరావు, గంధం పల్లంరాజు, మట్ట ప్రభాకర్, చెరుకూరి సాయి రామ్, అకుల బుజ్జి పొలామూరి ధర్మపాల్, మొయిల శివ, దేవరపల్లి వీరేష్ కుమార్,కడలి వెంకటేశ్వరరావు, చోళ్లంగి సాయిబాబు, దొంగ శ్రీను, పెద్దిరెడ్డి రాము, అబ్బాయివెంకన్న, తాళ్లబత్తుల అప్పలాచార్యులు, నాగమానస, పెచ్చేట్టికన్నా తదితరులు పాల్గొన్నారు.