నా సేన కోసం నా వంతుకు సిరుపంగి అరవింద్ విరాళం

జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు సిరుపంగి అరవింద్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 10,000/ వేల రూపాయల చెక్కును పార్టీ నాయకులు రాధారం రాజలింగం, సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి ల సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి జనసేన నాయకులు పులుసు వెంకటేష్ గౌడ్, ఇంద్రకంటి చరణ్, పోతురాజు వంశీ, మంచాల రమేష్, సందీప్, భైరబోయిన యాకస్వామి, కిషోర్, చిత్తలూరి శివ, బోడ సాయి, బూడిద పవన్, నాగరాజు పాల్గొన్నారు.