మండపాక దుర్గాప్రసాద్ కు ఘన సన్మానం

కాకినాడ: క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 21వ వార్డ్ ఇన్చార్జ్ మండపాక దుర్గాప్రసాద్ ని కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ఘనంగా సన్మానించడం జరిగింది.