వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు

గురజాల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు స్వామివారికి ఆకు పూజ మరియు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, మండల ఉపాధ్యక్షులు పెడకొలిమి కిరణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి బేతంచర్ల నాగేశ్వరావు, కాపు సంక్షేమ సేన పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు రామకోటేశ్వరరావు, పిడుగురాళ్ల మండలం సంయుక్త కార్యదర్శి కండేపూడి వంశీ, కోసూరి శ్రీకాంత్, జనసేన నాయకులు బేతంచర్ల ప్రసాద్, నగరికంటి నర్సి, కామిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, చింతా వెంకటశివరావు, బేతంచర్ల వెంకటేశ్వర్లు, నూతి సూర్యనారాయణ, గోపిశెట్టి సాయి కృష్ణ, గుర్రం అజయ్, జీవిఆర్ నాయుడు, వీర మహిళలు సింగంశెట్టి వెంకటరమణ, కొత్త అరుణా, జనసైనికులు పిడుగు లింగయ్య, కామిశెట్టి నరసయ్య, గుర్రం పవన్, బేతంచర్ల అఖిల్, హరీష్, కళ్యాణ్, త్రినేత్ర కుమార్, ఏకలవ్య మొదలగు వారు పాల్గొన్నారు.