శ్రీశ్రీశ్రీ ఎలగాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామానికి చెందిన శ్రీశ్రీశ్రీ ఎలగాలమ్మ తల్లి ఆలయకమిటీ వారి పిలుపు మేరకు ఆ అమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. శ్రీశ్రీశ్రీ ఎలగాలమ్మ తల్లి జాతరకు గురుదత్ ₹5,000 రూపాయలు ఆలయ కమిటీ వారికీ విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లగాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు గురుదత్ ని సాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండల సీనియర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప అంజిబాబు, తన్నీరు తాతాజీ, చోంగ పండు, కొచ్చర్ల బాబి, కామిరెడ్డి పెద్ద కాపు,నీడిగట్ల గ్రామ జనసేన పార్టీ సభ్యులు కేతంశెట్టి రాజా, యడ్ల అనిల్, అదిమూలం సురేష్, వల్లభశెట్టి గోవింద్, వల్లభశెట్టి సాయి, దాడి గణేష్, నక్క అయ్యప్ప, కామిశెట్టి ప్రభ, కామిశెట్టి సతీష్, కామిశెట్టి సురేష్, బండారి బాబీ, అధిములం ప్రసాద్, కామిశెట్టి సుబ్బారావు, కామిశెట్టి చిన్నకాపు, బండారి మణి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.