అదికారుల నిర్లక్ష్యం కారణంగా ఎర్రటి ఎండలో నిలబడిన విద్యార్ధులు
హిందూపురం నియోజకవర్గంలోని కొట్నూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలో కొట్నూర్ లోని హైస్కూల్ లో స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంతోనో లేక అక్కడ ఉన్న వైసీపీ కౌన్సిలర్ భాద్యతా రాహిత్యంగా వ్యవహరించిన కారణంగా దాదాపుగా మూడు గంటలు నుంచి నాలుగు గంటలు ఎర్రటి ఎండలో కూర్చోబెట్టడం చాలా దారుణం.. కనీసం షామియానా వేయడం సమంజసం. ఇలాంటి వ్యవహారాలు మరొక్క సారి కాకుండా చూసుకోవాల్సిన బాద్యత వారిపై ఉంది అని పిల్లల తల్లి తండ్రులు మండి పడ్డారు.