Nellore: సూళ్లూరుపేట ప్రతి జనసైనికుడు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల గెలుపుకు కృషిచేస్తాం

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబందించిన జనసేనపార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు అయినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డిని, రాష్ట్ర నాయకులు శ్రీమతి గంట స్వరూపాని మరియు శ్రీ విజయ శేఖర్రి ని కలిసి మన సూళ్లూరుపేట నియోకవర్గ అంశాలు గురించి చర్చించి, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేనపార్టీ అభ్యర్థుల తరుపున సూళ్లూరుపేట నిజయోజకవర్గం నుండి ప్రతి జనసైనికుడు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు జనసేన నాయకులు బాలు శెట్టి తెలియచేయడం జరిగింది. టీటీడీ 2022 నూతన సంవత్సర క్యాలెండరు మరియు డైరీ అందజేయడమైనది.