గంజాయి నిర్మూలనకు తగు చర్యలు చేపట్టండి.. జనసేన

గాజువాక: జనసేన పార్టీ నాయకులు ముప్పిన ధర్మేంద్ర బుధవారం గంజాయి పూర్తి నిర్మూలన దిశగా కావలసిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర యూనిర్సిటీ వి.సికి రిప్రెసెంటేషన్ ఇవ్వటం జరిగింది.. ఈ కార్యక్రమంలో గొన్న రమాదేవి, యజ్ఞశ్రీ, షాలిని, అనురాద, దుర్గా, లక్ష్మి, నందిత, కళా మరియు జనసేన నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ పట్నాయక్, జనసేన శ్రేణులు రవి, ప్రసాద్, ప్రకాష్, లక్ష్మణ్, ప్రేమ్, శివ, వంశీ, జగదీష్, నాయడు అందరూ విచ్చేసి పాల్గొనటం జరిగింది.