నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన తంగెళ్ల శ్రీనివాస్

  • పిఠాపురం టౌన్ లో నూతనంగా జనసేన కార్యాలయం ప్రారంభించిన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్..!!

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం టౌన్ జనసేన పార్టీ నాయకులు పిండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పి ఎస్ ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ టీం కలిపి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ చేతుల మీదగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పిండి శ్రీనివాస్ జోగా రావణ మరియు పిఎస్ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు. పిండి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన కార్యాలయాన్ని నా స్వస్థలంలో ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉందని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికార దిశగా నేను పని చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జోగా రావణ, పిండి శ్రీనివాస్, కర్రి కాశీ, జిల్లా కార్యదర్శి, మొగలి అప్పారావు, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై తోట సతీష్ కోలా దుర్గ, పిల్లా, రమ్యజ్యోతి, కె గౌరీ, ముప్పన రత్నం, పెంకే జగదీష్, అల్లం కిషోర్, పబ్బిరెడ్డి ప్రసాద్, కళ్ళ రాజు, నక్క బద్రి, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.