చివరి టెస్టు కోసం నెట్స్లో శ్రమిస్తున్న టీమిండియా ..
మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. మార్చి 4 నుంచి మొతేరా వేదికగా తుది టెస్టు ప్రారంభం కానుంది.
ఫోటోలతోపాటు ఇంగ్లాండ్తో సిరీస్లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు. అంటూ ట్వీట్ను ట్యాగ్ చేసింది.
#TeamIndia members gearing up for the fourth and final Test against England.@Paytm #INDvENG pic.twitter.com/7YmPyfUj6W
— BCCI (@BCCI) February 28, 2021