చివరి టెస్టు కోసం నెట్స్లో శ్రమిస్తున్న టీమిండియా ..

మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. మార్చి 4 నుంచి మొతేరా వేదికగా తుది టెస్టు ప్రారంభం కానుంది.

ఫోటోలతోపాటు ఇంగ్లాండ్​తో సిరీస్​లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు. అంటూ ట్వీట్‌ను ట్యాగ్ ​ చేసింది.