అంబేద్కర్ యూత్ క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బాలరాజు

జీలుగుమిల్లి మండలం లో అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ గురువారం పోలవరం నియోజకవర్గం, జనసేన ఇన్చార్జి బాలరాజు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ పసుపులేటి రాము, ధనంజయ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.