జనసేనానికి ఘనస్వాగతం పలికిన వీరమహిళలు

ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం విశాఖ చేరుకోవడం జరిగింది. విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వీర మహిళలందరు ఎయిర్ పోర్ట్ నుంచి నోవాటెల్ వరకు ర్యాలీగా వెళ్ళి ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.