భావితరాలే భారత భవిష్యత్ – శ్రీపతి రాము

నెల్లూరు, భావితరాలే భారత భవిష్యత్ అని జనసేన పార్టీ జిల్లా నాయకులు శ్రీపతి రాము అన్నారు. నెల్లూరు రూరల్ లోని మాదరాజు గూడూరులో ప్రభుత్వ పాఠశాలలో ఆయన పవర్ ఆఫ్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి పిల్లలకి తినుబండారాలు, వేరుశనగ ముద్దలు, బిస్కెట్స్ అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన క్రిమన్ వారి మిత్రబృందంకి ధన్యవాదాలు తెలిపారు.